పర్యావరణ పరిరక్షణలో మొక్కలదే ముఖ్యపాత్ర అని సస్యరక్షణ అధికారి సునీత అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రా మంలో గురువారం అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్స వం పురస్కరించుకొని సమగ్ర సస్యరక్షణ కేంద్రం, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మొక్కల ఆవశ్యకతపై ప్రజలకు అవ గాహన సదస్సు నిర్వహించారు. జీవనియంత్రణ పద్ధతులు పాటిస్తూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.