పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు: జేసి

50చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు: జేసి
నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో 100 శాతం ఓటింగ్ లక్ష్యంతో ముందుకు వెళ్లాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్