శనేశ్వర స్వామికి తిల తైల అభిషేక ప్రత్యేక పూజలు

63చూసినవారు
బిజినెపల్లి మండలం నంది వడ్డేమాన్ లో శనివారం శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి భక్తిశ్రద్ధలతో తిల అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానఅర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ.. శనేశ్వర స్వామి వారు ఈ క్రోధి నామ సంవత్సరంలో మంత్రిగా ఉన్నారని, ఈ సంవత్సరంలో శనేశ్వరుని అన్ని రాశుల వారు, అన్ని నక్షత్రాల వారు శనేశ్వర స్వామి దర్శనం, పూజించడం శ్రేష్టకరమని అన్నారు.

సంబంధిత పోస్ట్