పనితీరు మెరుగుపరుచుకోకపోతే చర్యలు: కలెక్టర్

80చూసినవారు
పనితీరు మెరుగుపరుచుకోకపోతే చర్యలు: కలెక్టర్
అధికారులు తమ పని తీరును మెరుగుపరుచుకోకపోతే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీహర్ష సెర్ప్ ఉద్యోగులను ఉద్దేశించి అన్నారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్ లో సెర్ప్ కార్యక్రమాలపై డిపిఎం, సిసి లతో సమీక్ష నిర్వహించారు. 2023-24 సంవత్సరానికి బ్యాంకు లింకేజీ లక్ష్యం ఏ మేరకు చేరుకున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. మహిళ సంఘాల పొదుపు, అప్పుల వివరాలు మే 15 లోపు నివేదిక అందించాలని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్