ప్రధాని మోదీకి షర్మిల కౌంటర్

53చూసినవారు
ప్రధాని మోదీకి షర్మిల కౌంటర్
కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ప్రధాని మోదీ చేస్తున్న విమర్శలపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు లాక్కుని ముస్లింలకు ఇస్తారంటున్నారని.. ఇది ఎక్కడి భాష అని ప్రశ్నించారు. గోద్రాలో, మణిపూర్ లో మోదీ సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని మంగళసూత్రాలు తెగాయో చెప్పాలన్నారు. రాష్ట్రానికి మోదీ పూర్తిగా అన్యాయం చేశారని షర్మిల విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్