జగన్ మాటలకు ఏడ్చేసిన బొత్స

45088చూసినవారు
ఏపీ సీఎం జగన్జగన్ మాటలకు మంత్రి ొత్స సత్యనారాయణ స్టేజీపైనే కన్నీరు పెట్టుకున్నారు. విజయనగరంలో జరిగిన మేమంతా సిద్ధం సభలో బొత్స తనకు తండ్రితో సమానం అని జగన్ చెప్పారు. సీఎం ఆ మాట అనడంతో ఆయన కన్నీరు ఆపుకోలేకపోయారు. సామ్యుడైన బొత్సను చీపురుపల్లిలో భారీ మెజార్టీతో గెలిపించాలని జగన్ ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్