అభివృద్ధికి ఓటు వేయండి

53చూసినవారు
అభివృద్ధికి ఓటు వేయండి
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఎంపీగా డీకే అరుణ ను గెలిపించాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్ గౌడ్ అన్నారు. గురువారం ధన్వాడ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రధాని మోడీ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓటును అభ్యర్థించారు. అభివృద్ధికి బాసటగా నిలిచి బీజేపీని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్