బీజేపీ అభ్యర్థిని గెలిపించండి: మందకృష్ణ

72చూసినవారు
ఎస్సిల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, మాదిగలు బీజేపీకి అండగా ఉండాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం సాయంత్రం నారాయణపేట పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాలులో నిర్వహించిన మాదిగల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార సభల్లో ఎస్సి వర్గీకరణ గురించి మాట్లాడారని, రాహుల్ గాంధీ ఎక్కడ వర్గీకరణ గురించి మాట్లాడలేదని అన్నారు.

సంబంధిత పోస్ట్