చిలకలూరిపేటలో రీపోలింగ్ కు ఆదేశాలు

25468చూసినవారు
చిలకలూరిపేటలో రీపోలింగ్ కు ఆదేశాలు
రాష్ట్రంలో ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన పోస్టల్ బ్యాలెట్ స్థానంలో ఈవీఎం బ్యాలెట్ పేపర్లను ఇచ్చారు. ఉద్యోగులు సైతం వాటిపైనే ఓట్లు వేశారు. ఈ విషయం తెలుసుకుని విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీంతో మరో రెండ్రోజుల్లో అక్కడ రీపోలింగ్ జరగనుందని ఎన్నికల కమిషన్ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్