కష్టపడి పని చేసి ఎంపీగా డీకే అరుణను గెలిపించాలి

67చూసినవారు
కష్టపడి పని చేసి ఎంపీగా డీకే అరుణను గెలిపించాలి
నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేసి బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ను గెలిపించాలని బీజేపీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ అన్నారు. సోమవారం నారాయణపేట పట్టణంలో నిర్వహించిన మక్తల్, కొడంగల్, నారాయణపేట శక్తి కేంద్రాల మండల ఇంచార్జ్ ల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మూడవ సారి ప్రధానిగా నరేంద్రమోదీ ని చేసే లక్ష్యంగా పని చేయాలని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్