వనపర్తిలో 38 మంది బీజేపీలో చేరిక

53చూసినవారు
వనపర్తి జిల్లా & మున్సిపాలిటీ రాజనగరం 12వ వార్డు నుంచి వివిధ పార్టీలకు చెందిన 38 మంది వివిధ పార్టీల నుంచి నల్ల పోతుల రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో బిజెపిలో చేరారని రాష్ట్రసర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు మెంటపల్లి పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు డి. నారాయణ, సీనియర్ నేత అయ్యగారి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్