అగ్ని ప్రమాదం దురదృష్టకరం: ఎమ్మెల్యే మేఘారెడ్డి

53చూసినవారు
పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ గోదాంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. అగ్ని ప్రమాదం సంభవించడం దురదృష్టకరమన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మార్కెట్ యాడ్ ను ఎమ్మెల్యే సందర్శించారు. సంఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారని. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలులో రైతులకు గన్ని బ్యాగులు సమకూరుస్తామని రైతులు ఆందోళన చెందొద్దన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్