నాణ్యమైన విద్యుత్తు ఇస్తే మేలు: రైతు

62చూసినవారు
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తే రైతులు సంతోషిస్తారని, అందుకు చర్యలు తీసుకోవాలని ఓ రైతు అభిప్రాయపడ్డారు. వనపర్తి రైతు భరోసా సమావేశంలో శుక్రవారం మాట్లాడుతూ. పై నుంచి మెసేజ్ వస్తేనే కరెంటు ఇస్తామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. మెసేజ్ వచ్చేది రైతులకు ఎలా తెలుస్తుందని, ఈ సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్