టీడీపీపై మ‌ల్లారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వీడియో

63చూసినవారు
TG: మాజీ మంత్రి మల్లారెడ్డి టీడీపీపై మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న మ‌నువ‌రాలి పెళ్లికి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిని పిల‌వ‌టానికి వెళ్లిన సంద‌ర్భంగా మ‌ల్లారెడ్డి మాట్లాడుతూ.. "కిషన్ రెడ్డి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అందుకే నా మనవరాలి పెళ్లికి పిలవడానికి వచ్చా. రాజకీయ అంశాలు మాట్లాడలేదు. చంద్రబాబు నాకు రాజకీయ భిక్ష పెట్టాడు. ఆయన దయవల్ల నేను ఎంపీ అయ్యాను. బీజేపీ-టీడీపీ పొత్తు వల్ల ఆనాడు పార్లమెంట్‌కు వెళ్లా" అని గుర్తుచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్