ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టు వ్యవహరించాలి

66చూసినవారు
ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టు వ్యవహరించాలి
జర్నలిస్టుల సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూ, తమ విలువలు కాపాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు వ్యవహరించాలని ఏడీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తీగల శ్రీనివాస్ రావు అన్నారు. తాండూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన తాండూర్ ఐ బి ప్రెస్ క్లబ్ ప్రారంభిస్తావానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై, ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్