కాసిపేట: అన్ని మతాలను గౌరవించాలి

61చూసినవారు
మతం ఏదైనా మానవత్వాన్ని పెంపొందించి అన్ని మతాలను సమానంగా గౌరవించినప్పుడే ప్రపంచశాంతి నెలకొంటుందని మంత్రి సీతక్క అన్నారు. గురువారం రాత్రి కాసిపేట మండలం కల్వరి చర్చి నిర్వాహకులు ప్రవీణ్ నిర్వహించిన 50 రోజుల ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మతాల పేరుతో దేశంలో కొందరు రెచ్చగొట్టి విధ్వంసం సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్