ప్రభుత్వ సలహాదారుడిని కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్

63చూసినవారు
తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ లో ప్రభుత్వ సలహాదారుడు కే. కేశవరావు ని శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు.. బెల్లంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి, పెండింగ్ పనులు పై ఆయనకు వివరించారు. బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కేశవరావుకు ఎమ్మెల్యే వినోద్ కోరారు.

సంబంధిత పోస్ట్