రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే సీఎం తపన

82చూసినవారు
రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే సీఎం తపన
రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. నెన్నెల మండలంలోని రైతు వేదికలో రైతు రుణమాఫీ సందర్భంగా సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్