శాంతిఖని గని నుంచి బొగ్గు లోడింగ్ ఇప్పించాలి

83చూసినవారు
శాంతిఖని గని నుంచి బొగ్గు లోడింగ్ ఇప్పించాలి
బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని నుంచి లైన్ లారీల ద్వారా బొగ్గు రవాణా చేయుటకు అనుమతిని ఇప్పించాలని లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ అసోసియేషన్ లో సుమారు వందల లారీల మీద దాదాపు 300 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. లారీలు నడపకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్