వందవ రోజుకు చేరుకున్న నిత్య జనగణమన జాతీయ గీతాలాపన

79చూసినవారు
జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పోలీసు శాఖ సహకారంతో నిత్యజనగణమన జాతీయ గీతాలాపన కార్యక్రమం శనివారం వందవ రోజుకు చేరుకుంది. ప్రజల్లో దేశభక్తి, సమైక్యత భావాన్ని పెంపొందించేందుకు తలపెట్టిన ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల వారు పాల్గొంటున్నందుకు సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గీతాలాపన కార్యక్రమం రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానంలో నిలపాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్