టిపిసిసి స్టేట్ ఓబీసీ వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ యాదవ్ హైదరాబాద్ సింగరేణి భవన్ లో తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ బోర్డు అడ్వైజరీ కమిటీ చైర్మన్ బి. జనక్ ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి శాలువాతో ఘనంగా శనివారం సత్కరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ మైనారిటీ సీనియర్ నాయకులు నిజాం, అబ్దుల్ ఖలీల్ ఉన్నారు.