రసవత్తరంగా సాగుతున్న రాష్ట్ర స్థాయి తైక్వాండో క్రీడా పోటీలు

76చూసినవారు
బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీలో గల ఆర్ పి గార్డెన్ లో తైక్వాండో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు శనివారం రసవత్తరంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి వివిధ విభాగాలకు చెందిన సుమారు 740 మంది క్రీడాకారులు, అదే విధంగా 100 మంది కోచ్ లు క్రీడ పొటీలను విజయవంతం చేశారు. ఆదివారం నిర్వహించే బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యే హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్