వ్యవసాయానికి పూర్వ వైభవం

85చూసినవారు
రైతులు తీసుకున్న రుణం 2 లక్ష వరకు సీఎం రేవంత్ రెడ్డి మాఫీ చేయడంతో వేమనపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రైతుల సంబురాలు అంబరన్నాంటాయి. మాజీ జెడ్పిటిసి సంతోష్ కుమార్, వేమనపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ సాబీర్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి ముఖ్యమంత్రి చిటపటానికి పాలాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ రైతులను ముఖ్యమంత్రి రుణ విముక్తి చేశారన్నారు. రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి తపన అన్నారు.

సంబంధిత పోస్ట్