పద్మా రెడ్డికి ఘన నివాళి

82చూసినవారు
మాజీ సిడిఎస్ అధ్యక్షురాలు తోడే పద్మారెడ్డి సంతాప సభ బెల్లంపల్లి గ్రంథాలయంలో నిర్వహించారు. అభ్యర్థులకు ఎన్నారై తోడే వెంకట కృష్ణారెడ్డి సహకారంతో ఆయన తల్లి పద్మారెడ్డి ఉచితంగా భోజనం అందిస్తున్నారు. ఈ క్రమంలో రెండు నిమిషాలు మౌనం పాటించి పోటీ పరీక్షల అభ్యర్థులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో, సీనియర్ జర్నలిస్ట్, డీఎస్సీ అభ్యర్థి దామెర విజయ్ కుమార్, అమ్మ ఒడి ఎన్జీవో సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్