తాగునీటి సరఫరాను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్

581చూసినవారు
వేసవిలో నిరంతరాయంగా తాగునీరు సరఫరా చేసేలా సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. సంతోష్ సూచించారు. సోమవారం చెన్నూరు మండలంలోని రాయిపేటలో తాగునీటి సరఫరాను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షిత మంచినీటి ట్యాంకు వద్ద లీకేజీని గుర్తించి, వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. మండలంలోని ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తవద్దని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.

ట్యాగ్స్ :