ప్రాణహిత వరద ఉదృతి పరిశీలించిన సీపీ

59చూసినవారు
ప్రాణహిత వరద ఉదృతి పరిశీలించిన సీపీ
కోటపల్లి మండలంలోని అంతరాష్ట్ర సరిహద్దు బ్రిడ్జీ, అర్జున్ గుట్ట వద్ద ఉన్న ఫెర్రి పాయింట్ ను మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాణహిత నదిలో. వరద ఉదృతిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వరదల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కాపాడేందుకు శిక్షణ పొందిన సిబ్బందితో పాటు ఒక వాటర్ బోటు, వివిధ రక్షణ పరికరాలు, డిడిఆర్ఎఫ్ పోలీసు టీమ్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్