May 11, 2024, 04:05 IST/చెన్నూర్
చెన్నూర్
కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రచారం
May 11, 2024, 04:05 IST
13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరుతూ శనివారం ఉదయం మందమర్రి పట్టణంలోని మార్కెట్ మజీద్ ఆవరణలో ముస్లిం మైనారిటీ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు ఇసాక్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల స్పూర్తితో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు.