ఏపీ ప్రజలకు చంద్రబాబు కీలక పిలుపు

553చూసినవారు
ఏపీ ప్రజలకు చంద్రబాబు కీలక పిలుపు
ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు కీలక పిలుపునిచ్చారు. శనివారం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘జగన్ ఫోటో ఉన్న పాసు పుస్తకాల కాపీలను ప్రజలు దహనం చేయండి. సాయంత్రం 4 గంటలకు వీధుల్లోకి వచ్చి కాపీలు తగలబెట్టాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాం. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మలు ఎందుకు? ప్రజా ప్రభుత్వం రాగానే రాజముద్ర వేసి పాసు పుస్తకాలు అందిస్తాం.’ అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్