జాతీయ సాంకేతిక దినోత్సవం (జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం) ప్రతి సంవత్సరం మే 11న నిర్వహించబడుతుంది. భారతదేశ సాంకేతిక పురోగతికి గుర్తుగా ఈ జాతీయ వైజ్ఞానిక దినోత్సవం జరుపబడుతుంది. అభివృద్ధి కోసం ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్ల యొక్క అమూల్యమైన సహకారాన్ని గుర్తించడానికి జాతీయ సాంకేతిక దినోత్సవం ఒక ఆదర్శవంతమైన అవకాశాన్ని అందిస్తుంది.