వైభవోపేతంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

59చూసినవారు
వైభవోపేతంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని రాళ్ళపేటలో నూతనంగా నిర్మించిన శ్రీ శివ పంచాయతన సహిత అభయ ఆంజనేయ శ్రీ సరస్వతి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో శనివారం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :