సబ్బెపల్లి పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి

68చూసినవారు
సబ్బెపల్లి పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి
మంచిర్యాల జిల్లా విద్యాధికారి యాదయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సబ్బెపల్లిని శనివారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయ బృందంతో మాట్లాడడం జరిగింది. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆయన కోరటం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధారాణి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్