నేడు మంచిర్యాల జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు

79చూసినవారు
నేడు మంచిర్యాల జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు
పాఠశాల క్రీడా సమాఖ్య శనివారం అండర్-17 బాలికల విభాగంలో జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ కార్యదర్శి ఫణిరాజా ప్రకటనలో తెలిపారు. తాండూరు మండలం అచ్చులాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు 01-01-2008 తర్వాత జన్మించి ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్