భారీగా రైళ్లు రద్దు, మరికొన్ని దారిమళ్లింపు

57చూసినవారు
భారీగా రైళ్లు రద్దు, మరికొన్ని దారిమళ్లింపు
మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసం కావడంతో తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. ఇవాళ, రేపు 50 వరకు రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారిమళ్లించింది. పలు లోకల్ రైళ్లను 5,6 తేదీల వరకూ రద్దు చేసింది.

సంబంధిత పోస్ట్