ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి

4216చూసినవారు
ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా, డా. బి. బాలస్వామి ఐ. పి. ఎస్. ఆదేశానుసారం ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా అదనపు ఎస్. పి అడ్మిన్ ఎస్. మహేందర్ సోమవారం నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదుదారులు ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్