కర్ణాటకలోని హసన్కు చెందిన కవలలు చుక్కి, ఇబ్బనిచంద్రకు పీయ
ూసీ (12వ తరగతి) వార్షిక పరీక్షల్లో ఒకే మార్కులు (571/600) వచ్చాయి. గతంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇద్దరికీ ఇలాగే ఒకే మార్కులు (620/625) రావడం గమనార్హం. తాజా ఫలితాలపై కవలలిద్దరూ సంతోషం వ్యక్తం చేశార
ు. ‘ఇది పూర్తిగా యాదృచ
్ఛికం. ఇలా ఇం. ఇలా ఇద్దరికీ ఒకే మార్కులు ఎలా వచ్చాయో మాకే తెలియడం లేదు’ అని తెలిపారు. ప్రస్తుతం తాము నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నామన్నారు.