పూర్వజన్మ సుకృతం: నీలం మధు

23814చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండలం కేంద్రం బాలాజీ గార్డెన్ లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సభలో ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రసంగించారు. దేశ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి మెదక్ పార్లమెంటు స్థానం నుంచి తనకు పోటీ చేసే అవకాశం రావడం పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నాను అన్నారు. ఇందిరమ్మ హాయంలోనే ఈ మెదక్ ప్రాంతం అభివృద్ధి జరిగిందన్నారు. పేదలకు భూములు, ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :