అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

71చూసినవారు
అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం చిలప్ చేడ్ మండలంలోని ఫైజాబాద్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు శేషిరెడ్డి శనివారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై మృతి చెందాడు. మృతుడి అంత్యక్రియలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.