ఈనెల 22వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 స్టార్ట్ కానుండటంతో టీమ్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. తాజాగా తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టీంతో జాయిన్ అయినట్లు ముంబై ఇండియన్స్ ట్విటర్ వేదికగా ప్రకటించింది. ముందుగా దేవుడికి పూజ చేసి ప్రాక్టీస్ షురూ చేశారు.