మోదీపై మిమిక్రీ కళాకారుడి పోటీ

80చూసినవారు
మోదీపై మిమిక్రీ కళాకారుడి పోటీ
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా వారణాసి స్థానం నుంచి ప్రధాని మోదీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మిమిక్రీ కళాకారుడు, కమెడియన్ శ్యామ్ రంగీలా (29) ప్రకటించారు. రాజస్థాన్‌కు చెందిన ఆయన మోదీ గొంతును అనుకరిస్తూ మిమిక్రీ చేయడంతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ.. ‘ఇప్పటికే దేశంలో ప్రజాస్వామ్యం జీవించే ఉందని తెలియజేయడానికే ప్రధానిపై పోటీకి దిగుతున్నాను’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్