అధికారులపై మంత్రి కొండా సురేఖ సీరియస్

53చూసినవారు
అధికారులపై మంత్రి కొండా సురేఖ సీరియస్
బోనాల పండుగకు సంబంధించి మంత్రి కొండా సురేఖ సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులపై సీరియస్ అయ్యారు. మీటింగ్‌కు హాజరుకానీ అధికారులకు మెమో ఇష్యూ చేయాలని తెలిపారు. మంత్రులు, మేయర్ వచ్చినా అధికారులు రారా అని మండిపడ్డారు. అలాగే, పండుగ నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్