ఇందిర‌మ్మ ఇళ్ల‌పై మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు

75చూసినవారు
ఇందిర‌మ్మ ఇళ్ల‌పై మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు
రేష‌న్ కార్డు లేని నిరుపేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు చేస్తామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా కొత్త‌గా ఏర్పాటు చేయ‌నున్న ఇందిర‌మ్మ క‌మిటీలు రేష‌న్ కార్డు లేని అర్హుల‌ను కూడా గుర్తిస్తాయ‌ని చెప్పారు. ద‌స‌రా నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు. గ్రామ‌స్థాయి క‌మిటీలో స‌ర్పంచ్ లేదా ప‌ర్స‌న్ ఇన్‌ఛార్జి, గ్రామ కార్య‌ద‌ర్శి, ముగ్గురు సేవా కార్య‌క‌ర్త‌లు ఉంటార‌ని తెలిపారు.

సంబంధిత పోస్ట్