ప్రధాని మోదీ బీహార్ను మోసం చేశారని పాటలీపుత్ర లోక్సభ నియోజకవర్గం ఆర్జేడీ అభ్యర్థి మిసా భారతి ఆరోపించారు. పాటలీపుత్ర రాకను స్వాగతించిన ప్రధాని మోదీ.. ఆయన రాకతో పార్టీకి మరో 5 వేల నుంచి 10 వేల ఓట్లు తగ్గుతాయని అన్నారు. బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కాషాయ పాలకులు ఉసూరుమనిపించారని చెప్పారు. యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించామని తేజస్వీ యాదవ్ తెలిపారు.