పిల్లలని పట్టుకుని బోరున ఏడ్చిన ఎమ్మెల్యే సత్యం (వీడియో)

73చూసినవారు
చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి మరణాన్ని తట్టుకోలేక తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన ఇద్దరు పిల్లలను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. సత్యం, ఆయన పిల్లల ఆవేదన చూస్తూ అక్కడున్న వారు సైతం కంటతడి పెట్టుకున్నారు. కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఆయనను ఓదార్చారు. గురువారం సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడుపునొప్పి భరించలేకే ఆమె సూసైడ్ చేసకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్