CAA తో మోదీ సర్కార్ కుట్ర: సీఎం

57చూసినవారు
CAA తో మోదీ సర్కార్ కుట్ర: సీఎం
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ద్వారా ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. ఎందరో ముస్లిం పాలకులు మరియు సాంస్కృతిక నాయకులు దేశ చరిత్రలో మరియు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. నిజానికి భారత్ మాతాకీని జై, జై హింద్ అంటూ నినదించింది ముస్లింలే అని సంఘ్ పరివార్‌కి తెలియదనుకుంటా. CAAకి వ్యతిరేకంగా పోరాడాలనే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదు’ అని ఆయన మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్