బీజేపీ సమావేశానికి సీనియర్ నేతలు డుమ్మా

52చూసినవారు
బీజేపీ సమావేశానికి సీనియర్ నేతలు డుమ్మా
విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ నేతలు సిద్ధార్థ నాథ్ సింగ్, అరుణ్ సింగ్, బీజేపీ ఎంపీ అభ్యర్థులు హాజరయ్యారు. కానీ సీనియర్ నేతలు డుమ్మా కొట్టడం చర్చగా మారింది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, సీనియర్ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్