మోదీజీ మీరు మత్తులో ఉన్నారా?: ఖర్గే

71చూసినవారు
మోదీజీ మీరు మత్తులో ఉన్నారా?: ఖర్గే
ప్రధాని మోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. మీరు భయపడేది లేదని, చైనా భారత్‌లోకి చొరబడితే ఏం చేస్తున్నారు? మీరు నిద్ర మాత్రలు వేసుకుని నిద్రపోతున్నారా? దేశంలోని అనేక ప్రాంతాలతో పాటు విదేశాల్లో కూడా పర్యటిస్తున్న మోదీ మణిపూర్ ఎందుకు వెళ్లలేదు? కుటుంబ పాలన గురించి మాట్లాడతారు కానీ 1989 తర్వాత గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా ప్రధాని అయ్యారా లేదా మంత్రి అయ్యారా?’’ అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్