గ్రూప్‌-1 మెయిన్స్‌కు అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు.. వీడియో

69చూసినవారు
తెలంగాణ‌లో నేటి నుంచి గ్రూప్‌-1 మొయిన్స్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ క్ర‌మంలోనే అధికారులు ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ హాల్స్ వ‌ద్ద ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు భారీగా మోహ‌రించారు. ఇప్ప‌టికే గ్రూప్‌-1 అభ్య‌ర్థులు ఎగ్జామ్ వాయిదా వేయాల‌ని నిర‌స‌న‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్