ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

53చూసినవారు
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
వైఎస్సార్‌ జిల్లా చెన్నూరులో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. చెన్నూరుకి చెందిన ఉమామహేశ్వరి అనే మ‌హిళ భ‌ర్త‌తో గొడ‌వ‌ల కార‌ణంగా పిల్ల‌ల‌తో క‌లిసి వేరుగా ఉంటుంది. గొడవలకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్ర‌మంలో జీవితంపై విరక్తి చెందిన పిల్ల‌ల‌తో క‌లిసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఉమామహేశ్వరి, ఆమె కుమారుడు, కుమార్తె వల్లూరు మండల కేంద్రంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న‌ట్లు పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్