పారిశుద్ధ్య పనులను పరిశీలించిన డిఎల్పిఓ

170చూసినవారు
పారిశుద్ధ్య పనులను పరిశీలించిన డిఎల్పిఓ
పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిఎల్పిఓ వెంకటయ్య అన్నారు. అచ్చంపేట మండలంలోని శుక్రవారం సిద్ధాపూర్, పద్మారం తండాలలో పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నర్సరీ వాటరింగ్ పనులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పారిశుద్ధ్య పనులలో నిర్లక్ష్యం, సైడ్ కాలువల నిర్వహణ, వర్మీ కంపోస్టు తయారీ నిర్వహణలో నిర్లక్ష్యం పట్ల సిద్ధాపూర్ పంచాయతీ కార్యదర్శికి మేము జారీ చేశారు. వెంకటేష్, భీముడు, భగవాన్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్