మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

399చూసినవారు
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన గోరటి వెంకటయ్య అనే వ్యక్తి గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ నిన్న మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీజేపీ నేత దేవని సతీష్ మాదిగ మంగళవారం అతని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు రూ. 5000 వేలు ఆర్థిక సహాయం, 50 కేజీల బియ్యం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్